◉ 22 రోజులు సమ్మె చేసిన సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జెఏసి, ఇతర సంఘాలు జరిపిన చర్చల సారాంశం మినిట్స్ ఈరోజు విడుదల అయ్యాయి.▶▷కర్నూల్ జిల్లా డీఈఓ గా శ్రీ.శామ్యూల్ గారిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం (06-02-2024) నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.◉ ఏపీ సమగ్ర శిక్ష లో పనిచేస్తుస్తున్న ఉద్యోగులకు 2019 సంవత్సరం తర్వాత వేతనాలు పెరగని కేటగిరి ఉద్యోగులకు 01-జనవరి-2024 నుండి 23% పెంచుతూ ఉత్తర్వులు విడుదల.▶▷ సమ్మెలో పాల్గొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ తాజా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్. ◉ కర్నూల్ జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ 21-01-2024 వ తేదిన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది.ఈ సంఘానికి అధ్యక్షులుగా పి.సాయిభేష్ , ప్రధాన కార్యదర్శిగా జి.ఎల్.లక్షీనారాయణ లను మరియు ఉపాద్యక్షులుగా సి.శ్వేత,మాధవస్వామి ,వి.గోరంట్ల లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది▶▷రెగ్యులర్, HR పాలసీ,సమాన పనికి సమాన వేతనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు దాదాపు 22 రోజులు నిరవధిక సమ్మె చేసి 10 జనవరి 2024 న తిరిగి విధులలో చేరడం జరిగింది.

కర్నూల్ జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ 21-01-2024 వ తేదిన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది.ఈ సంఘానికి అధ్యక్షులుగా పి.సాయిభేష్ , ప్రధాన కార్యదర్శిగా జి.ఎల్.లక్షీనారాయణ లను మరియు ఉపాద్యక్షులుగా సి.శ్వేత,మాధవస్వామి ,వి.గోరంట్ల లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఉద్యమం
విలువలు ,సిద్ధాంతాలు నిజాయితీతో కూడుకొని ప్రజా శ్రేయస్సును కాంక్షించి చేసేవై వుండాలి.ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎలా వుందో చివరి వరకూ అదే స్పూర్తితో కొనసాగాలి.అటువంటి ఉద్యమాలు సత్ఫలితాలనిస్తాయి.

సూక్తి

ఉద్యమం
ఉద్యమం అనేది మార్పుకోసం మొదలవుతుంది,
ఆ మార్పుకి మొదటి అడుగు తనది అవ్వడానికి
ప్రయత్నించేవాడే అసలైన పౌరుడు.

సూక్తి

Scroll to Top